ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి కోసం బిందెలతో ఆందోళన

ABN, First Publish Date - 2021-02-26T05:53:11+05:30

యానాం పరిధిలోని వెంకట్‌నగర్‌లో నాలుగు రోజులుగా తాగునీరు అందకపోవడంతో మహిళలు బిందెలతో గురువారం ఆందోళన చేపట్టారు.

బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, ఫిబ్రవరి 25: యానాం పరిధిలోని వెంకట్‌నగర్‌లో నాలుగు రోజులుగా తాగునీరు అందకపోవడంతో మహిళలు బిందెలతో గురువారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన డ్రైనేజీ మరమత్ముల కారణంగా తాగునీటి పైప్‌లైన్లు దెబ్బతిన్నాయి. నాలుగురోజులైనా అధికారుల మరమత్ములు చేపట్టకపోవడంతో నీరులేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతు బిందెలతో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

Updated Date - 2021-02-26T05:53:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising