ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: దవళేశ్వరం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-07-26T13:25:15+05:30

దవళేశ్వరం బ్యారేజి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: దవళేశ్వరం బ్యారేజి గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిటమట్టం 11.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా  ఎత్తివేసి 9.56  లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు దేవీపట్నం మండలంలోనే దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. విలీన మండలాల్లోను రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోనసీమలోను కాజ్‌వేలపై  వరద నీరు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రజలు నాటుపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-07-26T13:25:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising