ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ప్రవాహం

ABN, First Publish Date - 2021-07-23T14:09:39+05:30

దవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 8.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: దవళేశ్వరం బ్యారేజి వద్ద  గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. 8.50 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు 175 గేట్లు స్వల్పంగా ఎత్తివేశారు. దాదాపులక్షా 10 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు రెండు వేల క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యామ్ బ్యాక్ వాటర్ కారణంగా దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ముంపులోనే ఉండిపోయాయి. మరోవైపు భారీ వర్షాలతో వరి నాట్లు, కూరగాయల పంటలు  నీటమునిగాయి. పాపికొండల విహారయాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

Updated Date - 2021-07-23T14:09:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising