మృతదేహం లభ్యం
ABN, First Publish Date - 2021-01-19T06:56:51+05:30
అంతర్వేది సాగరసంగమం వద్ద జంగారెడ్డిగూడెంకు చెందిన కొల్లాటి భాను(12) శనివారం ప్రమాద వశాత్తు కాలుజారి సముద్రంలో గల్లంతయ్యాడు.
అంతర్వేది, జనవరి 18: అంతర్వేది సాగరసంగమం వద్ద జంగారెడ్డిగూడెంకు చెందిన కొల్లాటి భాను(12) శనివారం ప్రమాద వశాత్తు కాలుజారి సముద్రంలో గల్లంతయ్యాడు. పోలీసులు గస్తీ చర్యలు చేపట్టగా భాను మృత దేహం సోమవారం లభ్యమైందని పోలీసులు తెలిపారు. రాజోలు ప్రభుత్వా సుపత్రికి పంచనామా నిమత్తం తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ గోపాలకృష్ణ తెలిపారు.
Updated Date - 2021-01-19T06:56:51+05:30 IST