ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టపరిహారం సత్వరం అందించాలి

ABN, First Publish Date - 2021-11-21T06:49:22+05:30

అకాల వర్షాలకు వరి పంట దెబ్బతిందని, పంట నష్టపరిహారం వెంటనే అందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, నవంబరు 20: అకాల వర్షాలకు వరి పంట దెబ్బతిందని, పంట నష్టపరిహారం వెంటనే అందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు డిమాండ్‌ చేశారు. శనివారం  వద్దిపర్రు, వెలిచేరు, ఉచ్చిలి, పులిదిండి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంట పొలాలను ఆయన పరిశీలించి, నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, తోటకూర సుబ్బరాజు, పల్లికొండ వజ్రకుమార్‌, జుజ్జవరపు హరిబాబు, తోట రజని, రవిచంద్ర, కరుటూరి వరప్రసాద్‌, కనుమూరి బాబు, చిటికెన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-11-21T06:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising