ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట ధ్వంసంపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-04-13T06:48:19+05:30

పంట ధ్వంసంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట, ఏప్రిల్‌ 12: పంట ధ్వంసంపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ ఎల్‌.శ్రీనునాయక్‌ తెలిపారు. వానపల్లి శివారు సత్తెమ్మలంక గ్రామానికి చెందిన కొమ్ముల నాగమణికి చెందిన రెండెకరాల భూమిని కపిలేశ్వపురం మండలం అద్దంకివారిలంకకు చెందిన సంగాడి సుబ్బారావు ఆరేళ్లుగా కౌలు చేస్తున్నాడు. ఆ భూమికి సంబంధించి గొడవలు ఉన్నాయని, చేను ఖాళీ చేయాలని వానపల్లికి చెందిన కొమ్ముల సద్గురుమూర్తి తదితరులు  అరటి పంటను నాశనం చేశారని సుబ్బారావు ఫిర్యాదు చేశాడు.   


Updated Date - 2021-04-13T06:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising