ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ ఆసుపత్రులపై పర్యవేక్షణ ఉంచాలి

ABN, First Publish Date - 2021-05-05T05:53:23+05:30

రామచంద్రపురం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సింధు సుబ్రహ్మణ్యం మంగళవారం తొలి సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, మే 4: రామచంద్రపురం ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన సింధు సుబ్రహ్మణ్యం మంగళవారం తొలి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ వుంచాలని కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, వైద్యాధికారులను ఆదేశించారు. కొవిడ్‌ పరీక్షలు, కిట్లు పంపిణీ, ఆక్సిజన్‌ సరఫరా అంశాల్లో అప్రమత్తంగా వుంచా లని సూచించారు. కొవిడ్‌ బారిన పడి హోం ఐసోలేషన్‌లో వున్నవారిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. కొవిడ్‌తో మృతి చెందిన వారికి శ్మశానవాటికల్లో అంత్యక్రి యలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమా వేశంలో ఆర్డీవో కార్యాల పరిపాలనాధికారి వేదవల్లి, అడిషనల్‌ డీఎంహెచ్‌వో కె.సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-05T05:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising