ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యండపల్లిలో కొవిడ్‌ మృతదేహం దహనం

ABN, First Publish Date - 2021-05-05T05:47:16+05:30

కొత్తపల్లి, మే 4: యండపల్లిలో కరోనాతో మృతిచెందిన వ్యక్తికి చెందిన తోటల్లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. యండపల్లికి చెందిన విశ్రాంత ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో యండపల్లి సమీపంలో దళితకాలనీకి ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి, మే 4: యండపల్లిలో కరోనాతో మృతిచెందిన వ్యక్తికి చెందిన తోటల్లో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. యండపల్లికి చెందిన విశ్రాంత ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో యండపల్లి సమీపంలో దళితకాలనీకి ఆనుకుని ఉన్న కొబ్బరితోటలో కుటుంబసభ్యుల సూచనల మేరకు ప్రైవేటు అంబులెన్స్‌ సిబ్బంది మృత దేహా న్ని దహనం చేశారు. దళితకాలనీ సమీపంలో కరోనా సోకి మరణించిన వ్యక్తికి దహన సంస్కారాలు చేయడం పట్ల దళిత నాయకులు దడాల సతీష్‌ ఆందోళన వక్తం చేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.


కొవిడ్‌తో మహిళ మృతి

రౌతులపూడి, మే 4: మండంలోని ఎం.కొత్తూరు గ్రామానికి చెందిన మహిళ కొవిడ్‌తో మృతిచెందింది. జ్వరం రాగా శనివారం కరోనా పరీక్ష చేయించుకుంది. సోమవారం పాజిటివ్‌ వచ్చింది. ఆక్సిజన్‌ అందకపోవడంతో సోమవారం మధ్యా హ్నం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. 

Updated Date - 2021-05-05T05:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising