ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదనపు కట్నం కోసం వేధింపులు

ABN, First Publish Date - 2021-01-24T06:32:07+05:30

అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కేవీ నాగార్జున తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, జనవరి 23: అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కేవీ నాగార్జున తెలిపారు. అయినాపురానికి చెందిన గొల్లపల్లి కుమారికి దుర్గారావుతో 16ఏళ్ల క్రిందట వివాహమైంది. వారికి పాప, బాబు ఉన్నారు.  అదనపు కట్నం తీసుకురమ్మని భర్త వేధింపులకు గురిచేస్తూ ఈనెల12న ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-24T06:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising