ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:43:48+05:30

కారును బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు చింతూరు పోలీసులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతూరు, జనవరి 15: కారును బైక్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు చింతూరు పోలీసులు తెలిపారు. చింతూరు మండలం చట్టి గ్రామ సమీపంలో గురువారం ఈ ఘటన జరిగింది. మండలంలోని నరసాపురానికి చెందిన ముచ్చిక రామకృష్ణ (25) మిడియం సీతయ్య (45) చట్టి నుంచి స్వగ్రామమైన నరసాపురం బైక్‌పై వెళుతుండగా భద్రాచలం వైపు నుంచి తెలంగాణకు చెందిన కారు అటుగా వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రామకృష్ణ, సీతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-16T05:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising