ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-07-27T06:25:49+05:30

రామచంద్రపురం మండలం నరసాపురపుపేట వద్ద సోమవారం కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్రాక్షారామ, జూలై 26: రామచంద్రపురం మండలం నరసాపురపుపేట వద్ద సోమవారం కారు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం... కరప మండలం జె.బావారానికి చెందిన సలాది ఈశ్వరరావు (66) తన గ్రామం నుంచి రామచంద్రపురం టీవిఎస్‌ ఎక్స్‌ఎల్‌ మోటారుసైకిల్‌పై వెళుతుండగా రావులపాలెం నుంచి కాకినాడ వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఈశ్వరరావు కాలు విరిగిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని 108లో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సురే్‌షబాబు తెలిపారు.




Updated Date - 2021-07-27T06:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising