ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-06-20T05:05:03+05:30

పంచాయతీ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్‌ ఈఈ బీవీ రమణ అన్నారు.

కాతేరులో సచివాలయాల నిర్మాణాలను పరిశీలిస్తున్న పంచాయతీ రాజ్‌ ఈఈ రమణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 19: పంచాయతీ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్ల భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీ రాజ్‌ ఈఈ బీవీ రమణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరులో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవనాలను ఎంపీడీవో బి.రామారావు, డీఈఈ సూర్యనారాయణ, మండల ఇంజనీరింగ్‌ అధికారి సంపత్‌తో కలిసి పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు, సచివాలయ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో హనుమంతరావు, ఆచంట కళ్యాణ్‌, ఎ.వాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T05:05:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising