ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాలుగో రోజు...ఏపీఈఏపీ సెట్‌కు 2,751 మంది విద్యార్థుల హాజరు

ABN, First Publish Date - 2021-08-25T06:52:14+05:30

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్‌కు జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలకు రెండు సెషన్లకు కలిపి మంగళవారం 2,896 మంది అభ్యర్థులకు గాను 2,751 మంది రాగా 94.99 శాతం హాజరు నమోదైనట్టు కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటితో ముగియనున్న ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలు

జేఎన్టీయూకే, ఆగస్టు 24: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్‌కు జిల్లాలోని తొమ్మిది పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలకు రెండు సెషన్లకు కలిపి మంగళవారం 2,896 మంది అభ్యర్థులకు గాను 2,751 మంది రాగా 94.99 శాతం హాజరు నమోదైనట్టు కన్వీనర్‌ వి.రవీంద్ర తెలిపారు. ఈ నెల 19న ప్రారంభమైన ఇంజనీరింగ్‌ పరీక్షలు బుధవారం ముగియనున్నాయన్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశపరీక్షలను వచ్చే నెల 3, 6, 7 తేదీల్లో కంప్యూటర్‌ విధానంలో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్‌ చెప్పారు.



Updated Date - 2021-08-25T06:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising