ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రత్నగిరిపై మద్యం తాగిన ఇద్దరి పట్టివేత

ABN, First Publish Date - 2021-03-21T05:36:43+05:30

అన్నవరం, మార్చి 20: అన్నవరం కొండపై ఇద్దరు భక్తులు మద్యంతాగుతూ పట్టుబడ్డారు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన భక్తబృందం టూరిస్టుబస్సులో స్వా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, మార్చి 20: అన్నవరం కొండపై ఇద్దరు భక్తులు మద్యంతాగుతూ పట్టుబడ్డారు. కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన భక్తబృందం టూరిస్టుబస్సులో స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం బస్సుపక్కనే ఇద్దరు మద్యం తాగుతుండగా భద్రతా సిబ్బంది చూశారు. ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపి ఇద్దరిని పోలీ్‌సస్టేషన్‌కు అప్పగించినట్టు పీఆర్వో కొండలరావు తెలిపారు.

Updated Date - 2021-03-21T05:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising