ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం బలవంతపు వసూళ్లు ఆపాలి

ABN, First Publish Date - 2021-12-04T06:47:05+05:30

ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంతపు వసూళ్లను ఆపాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, డిసెంబరు 3: ఓటీఎస్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బలవంతపు వసూళ్లను ఆపాలని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు డిమాండ్‌ చేశారు. మామిడికుదురులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి ప్రభుత్వం ఓటీఎస్‌ పేరుతో బల వంతపు వసూళ్లు చేయడం తగదన్నారు. ప్రభుత్వం అధి కారులను లబ్ధిదారుల ఇంటికి పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇది దుర్మార్గ చర్య అని అభివర్ణించారు. కార్యక్రమంలో ఈలి శ్రీనివాస్‌, వర్థినేని బాబ్జి, యర్రంశెట్టి తాతబుజ్జి, వాసంశెట్టి శంకరరావు, నయినాల సత్యనారా యణమూర్తి, మానేపల్లి బాలాజీవేమా, పెచ్చెట్టి భాస్కర రావు, యెరుబండి బుజ్జి  పాల్గొన్నారు. 

 



Updated Date - 2021-12-04T06:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising