ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు మహాసభ జయప్రదం చేయాలి

ABN, First Publish Date - 2021-03-22T04:52:30+05:30

భానుగుడి (కాకినాడ), మార్చి 21: అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎ్‌ఫటీయూ) ఆధ్వర్యాన మంగళ వారం కాకినాడ సూర్యకళామందిరంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని జిల్లాశాఖ కన్వీనర్‌ ఆర్‌.సతీష్‌ కోరారు. ఏఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యాన రైతుబజార్‌ వద్ద

ప్రచారజాత నిర్వహిస్తున్న ఏఐఎ్‌ఫటీయూ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐఎ్‌ఫటీయూ జిల్లాశాఖ కన్వీనర్‌ సతీష్‌ 

భానుగుడి (కాకినాడ), మార్చి 21: అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఏఐఎ్‌ఫటీయూ) ఆధ్వర్యాన మంగళ వారం కాకినాడ సూర్యకళామందిరంలో జరిగే మహాసభను జయప్రదం చేయాలని జిల్లాశాఖ కన్వీనర్‌ ఆర్‌.సతీష్‌ కోరారు. ఏఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యాన రైతుబజార్‌ వద్ద సాంస్కృతిక మండలి ఆదివారం ప్రచార జాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నియంత్రించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్మికుల మహాసభలో పాల్గొనేందుకు కామ్రేడ్‌ విమలక్క విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు నిత్యావసర ధరల పెంపుపై నిరుపేదలు పడుతున్న ఇబ్బందులను ప్రచార జాతలో ప్రదర్శించారు.

Updated Date - 2021-03-22T04:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising