ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మినీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-09T06:09:50+05:30

బలభద్రపురం కెనాల్‌ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిక్కవోలు, మార్చి 8: బలభద్రపురం కెనాల్‌ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ పి.వాసు వివరాల ప్రకారం... పెదపూడి మండలం రాజుపాలేనికి చెందిన అడపా సత్యనారాయణ(55) బలభద్రపురంలోని భారత్‌ పెట్రోలు బంకులో పని చేస్తున్నాడు. డ్యూటీ నిమిత్తం వస్తుండగా వెనుక నుంచి మినీ బస్సు ఢీకొట్టడంతో రోడ్డుపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే 108లో రాయవరం ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-03-09T06:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising