ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో టైల్స్‌వర్కర్‌ మృతి

ABN, First Publish Date - 2021-10-23T06:01:59+05:30

టైల్స్‌వర్క్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, అక్టోబరు 22: టైల్స్‌వర్క్‌ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ రెడ్డివారిపాలేనికి చెందిన రెడ్డి సురేష్‌(21) శుక్రవారం సాయంత్రం నగర పంచాయతీ మట్టాడిపాలెంలో ఓ ఇంట్లో టైల్స్‌ పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. రెడ్డి మహేష్‌, పార్వతి దంపతుల రెండో కుమారుడు సురేష్‌. ఇటీవలే డిగ్రీ పూర్తయింది. టైల్స్‌ పనిచేస్తూ సురేష్‌ చదువుకునేవాడు. ఇతను బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ కూడా. సురేష్‌ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 



Updated Date - 2021-10-23T06:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising