ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ నుంచి పడి మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-22T05:53:57+05:30

కోరుకొండ మండలం బొల్లెద్దుపాలేనికి చెందిన పానంపూడి సునీత (29) భర్త జయకుమార్‌తో కలిసి రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు మోటారు సైకిలుపై వెళ్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, అక్టోబరు 21: కోరుకొండ మండలం బొల్లెద్దుపాలేనికి చెందిన పానంపూడి సునీత (29) భర్త జయకుమార్‌తో కలిసి రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు  మోటారు సైకిలుపై వెళ్తోంది. జొన్నాడ వద్ద బైక్‌పై నుంచి పడిపోవడంతో సునీత తలకి తీవ్ర గాయమైంది. ఆమెను ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు గుర్తించారు. ఆల మూరు పోలీసులు కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-22T05:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising