ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-01-21T06:34:32+05:30

స్థల వివాదంలో మనస్థాపం చెందిన అక్కా, తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం చికిత్స పొందుతూ తమ్ముడు మృతిచెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం, జనవరి 20: స్థల వివాదంలో మనస్థాపం చెందిన అక్కా, తమ్ముడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా బుధవారం చికిత్స పొందుతూ తమ్ముడు మృతిచెందాడు.  పసలపూడి న్యూకాలనీకి చెందిన పసుపులేటి రాణికి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తికి స్థల వివాదం ఉంది.  ఈనేపథ్యంలో ఆ స్థలం తమకు దక్కకుండా పోతుందనే ఆందోళనకు గురైన రాణి, ఆమె తమ్ముడు అనకాపల్లి రాజు ఈనెల 19న  పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని రామచంద్రపురం ఆసుపత్రికి తరలించగా  మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాజు మృతిచెందాడు.  ఆ స్థలం ప్రస్తుతం రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంది.


Updated Date - 2021-01-21T06:34:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising