ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-09T07:30:18+05:30

అంబాజీపేట టీడీపీ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీను కొవిడ్‌తో మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబాజీపేట, మే 8:  అంబాజీపేట టీడీపీ గ్రామ శాఖ కార్యదర్శి శ్రీను కొవిడ్‌తో మృతిచెందారు. పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు. దండోర మం డల నాయకులు విచారం వ్యక్తం చేశారు. 

 మాజీ సర్పంచ్‌ కొండయ్య మృతి

ఆత్రేయపురం, మే 8:హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వద్దిపర్రు మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు ఉప్పే కొండయ్య కొవిడ్‌తో శనివారం మృతిచెందారు.  నియోజకవర్గ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పల్లికొండ వజ్రకుమార్‌, టీడీపీ అధికార ప్రతినిధి ముత్యాల బాబ్జీ, పల్లికొండ సుధీర్‌, పాళింగి రవిచంద్ర తదితరులు సంతాపం తెలిపి కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో  కొండయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.



Updated Date - 2021-05-09T07:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising