ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-10-17T06:41:33+05:30

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన బూరుగు ఏడుకొండలు(47) నాలుగేళ్లుగా మండలంలోని నాగుల్లంకలో నివాసం ఉంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, అక్టోబరు 16: పురుగుల మందు తాగి ఒక వ్యక్తి మృతి చెందాడు.  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పుచ్చల్లంకకు చెందిన బూరుగు ఏడుకొండలు(47) నాలుగేళ్లుగా మండలంలోని నాగుల్లంకలో నివాసం ఉంటున్నాడు. ఈనెల14న పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. కుమారుడు చింటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.  



Updated Date - 2021-10-17T06:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising