ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-07-26T06:19:26+05:30

ఒక వ్యక్తి ఆదివారం అమలాపురంలోని లాడ్జిలో మృతిచెంది ఉన్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, జూలై 25: ఒక వ్యక్తి ఆదివారం అమలాపురంలోని లాడ్జిలో మృతిచెంది ఉన్నాడు. కొంతకాలంగా గుండె సంబంధ అనారో గ్యంతో బాధపడుతున్న  ముక్కామలకు చెందిన ఆకెళ్ల కిరణ్‌కుమార్‌(43) కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఒక లాడ్జిలో దిగిన అతడు ఆదివారం తలుపులు తీయకపోవడంతో సిబ్బంది పోలీసు లకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు తెరిచి చూడగా  అతడు మృతి చెంది ఉన్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ బాజీలాల్‌ తెలిపారు. 


Updated Date - 2021-07-26T06:19:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising