ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో అయిదుగురికి బ్లాక్‌ ఫంగస్‌

ABN, First Publish Date - 2021-06-23T07:04:50+05:30

జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరు మృతి
జీజీహెచ్‌ (కాకినాడ), జూన్‌ 22:  జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా మంగళవారం మరో అయిదు కేసులు నమోదయ్యాయి. దాంతో కాకినాడ జీజీహెచ్‌లో బ్లాక్‌ ఫంగస్‌బారినపడి చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 149కు చేరింది. దీంతో ఇప్పటివరకు బ్లాక్‌ ఫంగస్‌తో జీజీహెచ్‌లో చేరిన బాధితుల సంఖ్య 260కు చేరింది. వ్యాధి నుంచి కోలుకున్న 9 మంది డిశ్చార్జికాగా, మొత్తంగా 98 మంది ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జి చేయడం జరిగిందని జీజీ హెచ్‌ సూపరింటెండెంట్‌ డా క్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు. 90 మందికి ఇప్పటి వరకు శస్త్రచికిత్సలు చేశామన్నారు. ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఒకరు మృతి చెందారని, దాంతో మృతుల సంఖ్య 28కు చేరిందన్నారు.


Updated Date - 2021-06-23T07:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising