ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3 లక్షల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-22T05:17:24+05:30

ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్‌ పోస్టు వద్ద గురువారం రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకు న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎటపాక, అక్టోబరు 21: ఎటపాక మండలం పురుషోత్తపట్నం ఇసుక చెక్‌ పోస్టు వద్ద గురువారం రూ.3 లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకు న్నారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. చింతూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న కారుని ఆపి తనిఖీ చేయగా నాలుగు బ్యాగుల్లో 100 కిలోల గంజాయిని స్వాధీనం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిని సీలేరు అటవీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు ఎస్‌ఐ చినబాబు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ చవాన్‌, తుషార్‌ భరత్‌ కాంబ్లేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-10-22T05:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising