ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16మందిపై బైండోవర్‌ కేసులు

ABN, First Publish Date - 2021-02-06T07:01:39+05:30

పంచాయతీ ఎన్నికలనేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నార్కెడుమిల్లి, ర్యాలి గ్రామానికి చెందిన 16మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, ఫిబ్రవరి 5: పంచాయతీ ఎన్నికలనేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నార్కెడుమిల్లి, ర్యాలి గ్రామానికి చెందిన 16మందిపై  బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. 


Updated Date - 2021-02-06T07:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising