ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11వ పీఆర్సీ సిఫార్సులను అమలుచేయాలి

ABN, First Publish Date - 2021-04-17T05:57:56+05:30

రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పీఆర్సీ సిఫార్సులను తక్షణం అమలుచేయాలని పశుసంవర్థక శాఖ నాల్గో తరగతి ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం పదకొండవ పీఆర్సీ సిఫార్సులను తక్షణం అమలుచేయాలని పశుసంవర్థక శాఖ నాల్గో తరగతి ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం డిమాండ్‌ చేసింది. అమలాపురం పశువైద్యశాల ఆవరణలో శుక్రవారం రాష్ట్ర సంఘ గౌరవాధ్యక్షుడు జి.రాం బాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు వి.వెంక టేశ్వర్లు, సి.అప్పలరాజులు హాజరై మాట్లాడారు.  సమావేశంలో సంఘ ప్రతినిఽ దులు డాక్టర్‌ కె.శ్రీధర్‌, డాక్టర్‌ జి.మల్లేశ్వరరావు, ఎం.ఆంజనేయులు, కిషోర్‌, పూజితసాయి, సాయిరూప, వై.మాణిక్యాలరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T05:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising