ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనార్ధనస్వామికి 108 వెండి కలువ పువ్వుల వితరణ

ABN, First Publish Date - 2021-11-21T06:52:44+05:30

ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన అద్దంకి సూర్యప్రకాశరావు రేణుక దంపతులు రూ.2.30లక్షల విలువైన 108 వెండి కలువ పువ్వులను బహూకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, నవంబరు 20:  ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన అద్దంకి సూర్యప్రకాశరావు రేణుక దంపతులు రూ.2.30లక్షల విలువైన 108 వెండి కలువ పువ్వులను బహూకరించారు.  వీటిని ఆలయ ఈవో సీహెచ్‌.సత్యనారాయణ, ఆలయ ప్రధానార్చకుడు ఖండవల్లి ప్రభాకరాచార్యులకు అందించారు. దాత దంపతులను వనుం సూరిబాబు అభినందించారు. 

 



Updated Date - 2021-11-21T06:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising