ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పుగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-02-08T14:28:28+05:30

జిల్లాలోని పిఠాపురంలో ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పిఠాపురంలోని ఎదురుకోట వారివీధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: జిల్లాలోని పిఠాపురంలో ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పిఠాపురంలోని ఎదురుకోట వారివీధిలో చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు శ్రీనివాసరావు(44) అనే వ్యక్తిని కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి తలపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-08T14:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising