ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తల దాడి

ABN, First Publish Date - 2021-03-04T20:20:34+05:30

పంచాయతీ ఎన్నికలు ముగిసినా వైసీపీ శ్రేణుల్లో అక్కసం, ఆక్రోశం చల్లారడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో.జిల్లా: పంచాయతీ ఎన్నికలు ముగిసినా వైసీపీ శ్రేణుల్లో అక్కసం, ఆక్రోశం చల్లారడంలేదు. టీడీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తూ భయోత్సాతం సృష్టిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, ఎటపాక మండలం రాంగోపాలపురంలో టీడీపీ మద్దతుదారులపై వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కత్తులు, గొడ్డళ్లతో ఇంటిపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2021-03-04T20:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising