ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిషాసురమర్దినిగా దుర్గమ్మ

ABN, First Publish Date - 2021-10-15T07:01:59+05:30

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఎనిమిదో రోజు గురువారం మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ 

విజయవాడ, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ ఎనిమిదో రోజు గురువారం మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల చివరిరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. కాగా, కనకదుర్గమ్మకు టీటీడీ పేష్కార్‌ సూపరింటెండెంట్‌ పట్టువస్త్రాలను సమర్పించారు. కాగా, దసరా రోజున దుర్గామల్లేశ్వరస్వామివారికి కృష్ణానదిలో నిర్వహించే జలవిహారాన్ని అధికారులు రద్దుచేశారు. పంటుపై ఉత్సవమూర్తులకు పూజలు మాత్రమే నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-10-15T07:01:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising