ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలికల దినోత్సవం రోజున చిత్తూరు జిల్లాలో దారుణం

ABN, First Publish Date - 2021-01-25T03:47:52+05:30

బాలికల దినోత్సవం రోజున జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లె శివారులోని టీచర్స్ కాలనీలో కన్నతల్లి పద్మజ తన ఇద్దరు కుమార్తెలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: బాలికల దినోత్సవం రోజున జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లె శివారులోని టీచర్స్ కాలనీలో కన్నతల్లి పద్మజ తన ఇద్దరు కుమార్తెలను డంబుల్స్‌తో కొట్టి  హత్య చేశారు. మృతులు అలేఖ్య (27), సాయి దివ్య (22)గా గుర్తించారు. తల్లి పద్మజ ప్రశాంతికాలనీలోని  ప్రైవేటు స్కూల్లో కరస్పాండెంట్‌గా పని చేస్తున్నారు. తండ్రి పురుషోత్తమనాయుడు మదనపల్లె ఉమెన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. అలేఖ్య, సాయి దివ్య ఇద్దరు కూడా ఉన్నత విద్య అభ్యసించే విషయంలో తల్లితో గొడవ జరిగినట్లు సమాచారం. అయితే తల్లి పద్మజ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు. తల్లి, తండ్రిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరు పిల్లల్ని కన్న తల్లే చంపడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. 


Updated Date - 2021-01-25T03:47:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising