ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల విరాళం

ABN, First Publish Date - 2021-09-17T08:39:07+05:30

టీటీడీ ఆధ్వ ర్యంలోని ఎస్వీబీసీ ట్రస్టుకు గురువారం రూ.4.20 కోట్లు విరాళంగా అందాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వ ర్యంలోని ఎస్వీబీసీ ట్రస్టుకు గురువారం రూ.4.20 కోట్లు విరాళంగా అందాయి. అమెరికాకు చెందిన రవి ఐకా తరఫున ఆయన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ ఈ విరాళం చెక్కును టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి గురువారం అందజేశారు. ఈ నిధులతో ఎస్వీబీసీ చానల్‌కు అవసరమైన సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామని ధర్మారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-09-17T08:39:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising