ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారికి 3.6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం

ABN, First Publish Date - 2021-10-28T01:06:19+05:30

తిరుమల శ్రీవారికి బుధవారం బంగారు బిస్కెట్లు విరాళంగా అందాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల శ్రీవారికి బుధవారం బంగారు బిస్కెట్లు విరాళంగా అందాయి. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్మెంట్‌ కంపెనీ ప్రతినిధులు శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువైన 3.604 కేజీల బంగారు బిస్కెట్లు కానుకగా అందించారు. ఈ బిస్కెట్లను శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. 

Updated Date - 2021-10-28T01:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising