ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం జిల్లాకు వైద్య పరికరాలు ఇవ్వండి

ABN, First Publish Date - 2021-05-09T08:39:46+05:30

శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసకుని ‘పీఎం కేర్స్‌‘ పథకం ద్వారా అత్యవసర వైద్య పరికారాలను సమకూర్చాలని టీడీపీ ఎంపీ కింజరాపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధానికి టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు వినతి


న్యూఢిల్లీ, మే8(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితుల ఆరోగ్య భద్రతను పరిగణనలోకి తీసకుని ‘పీఎం కేర్స్‌‘ పథకం ద్వారా అత్యవసర వైద్య పరికారాలను సమకూర్చాలని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను శనివారం ఇక్కడ మీడియాకు విడుదల చేశారు.  30 వెంటిలేటర్లు, 100 ఆక్సిజన్‌ యూనిట్లు శ్రీకాకుళం జిల్లాకు కేటాయించి, కరోనా బాధితులను ఆదుకోవాలని రామ్మోహన్‌ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-09T08:39:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising