ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు మధ్యాహ్నం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారం

ABN, First Publish Date - 2021-11-29T15:53:12+05:30

రేపు మధ్యాహ్నం డాల్లర్ శేషాద్రి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఇ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : రేపు మధ్యాహ్నం డాల్లర్ శేషాద్రి అంతిమ సంస్కారాలను కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు మార్గాన వైజాగ్ నుంచి తిరుపతికి శేషాద్రి పార్దీవదేహం బయలుదేరనుంది. అర్ధరాత్రికి తిరుపతికి చేరుకోనుంది. రేపు ఉదయం ప్రజల సందర్శనార్ధం తిరుపతిలో సిరిగిరి అపార్ట్మెంట్‌లో పార్దీవదేహాన్ని ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యహ్నం 2 నుంచి 3 గంటలకు వరకు పూజలు నిర్వహించిన అనంతరం తిరుపతి గోవిందదామంలో అంతిమసంస్కారం నిర్వహించనున్నారు.

Updated Date - 2021-11-29T15:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising