ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-09-05T03:00:57+05:30

చిత్తూరులో టీడీపీ శ్రేణుల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: దిశా చట్టం సక్రమంగా అమలు కాకపోవడంపై చిత్తూరులో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రమ్య హత్య సంఘటనను నిరసిస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబుతో సహా పలువురు ముఖ్య నేతలు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులకు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, ప్రభుత్వానికి టీడీపీ శ్రేణులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

Updated Date - 2021-09-05T03:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising