ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజధాని లేకుండా చేయాలనే గద్దెనెక్కారా?

ABN, First Publish Date - 2021-04-11T09:37:45+05:30

రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేయాలనే కుట్రతోనే గద్దెనెక్కారా? అంటూ అమరావతి రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం జగన్‌కు అమరావతి రైతుల సూటిప్రశ్న

480వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం


తుళ్లూరు ఏప్రిల్‌ 10: రాష్ట్ర ప్రజలకు రాజధాని లేకుండా చేయాలనే  కుట్రతోనే గద్దెనెక్కారా? అంటూ అమరావతి రైతులు సీఎం జగన్మోహన్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం శనివారంతో 480వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేస్తామన్నారు. 

Updated Date - 2021-04-11T09:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising