ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా?: ధూళిపాళ్ల

ABN, First Publish Date - 2021-07-08T21:33:32+05:30

లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా?: ధూళిపాళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుల ప్రయోజనాలు కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించడంలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన నీటిని సముద్రం పాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. జల వివాదాలపై లేఖలు రాస్తే సమస్య పరిష్కారమవుతుందా?, అపెక్స్ కౌన్సిల్‌ ఏర్పాటు చేయాలని జగన్ ఎందుకు డిమాండ్ చేయడంలేదు? అని ప్రశ్నించారు. జగన్ మౌనం రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందన్నారు.

Updated Date - 2021-07-08T21:33:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising