పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదు: డీజీపీ సవాంగ్
ABN, First Publish Date - 2021-10-20T20:22:05+05:30
పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదని డీజీపీ సవాంగ్ అన్నారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని తిట్టకూడదన్నారు.
అమరావతి: పట్టాభి వాడిన లాంగ్వేజ్ గతంలో ఎప్పుడూ వినలేదని డీజీపీ సవాంగ్ అన్నారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని తిట్టకూడదన్నారు. అభ్యంతరకమైన పదాలు పదేపదే వాడారని చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎథిక్స్ పాటించాలని సూచించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. నిన్న తనకు వాట్సప్ కాల్ వచ్చిందని, అప్పుడు పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను... ఎవరు మాట్లాడుతున్నది స్పష్టంగా లేదన్నారు. నిన్న జరిగిన ఘటనలు దురదృష్టకరమన్నారు.
Updated Date - 2021-10-20T20:22:05+05:30 IST