ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పోలవరం ప్రయోజనాలను ముందే చంద్రబాబు అందించారు’

ABN, First Publish Date - 2021-10-18T23:59:57+05:30

పట్టిసీమతో రైతులకు పోలవరం ప్రయోజనాలను ముందే చంద్రబాబు అందించారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నాడు పట్టిసీమ దండగ, పంపులు పీకుతామన్నారని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పట్టిసీమతో రైతులకు పోలవరం ప్రయోజనాలను ముందే చంద్రబాబు అందించారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. నాడు పట్టిసీమ దండగ, పంపులు పీకుతామన్నారని చెప్పారు. నేడు కమీషన్ల కక్కుర్తితో పోలవరంలో 914 కోట్లతో మరో ఎత్తిపోతల పెడుతున్నారని పేర్కొన్నారు. పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా మార్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2021-10-18T23:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising