ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-05-16T01:37:13+05:30

ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, ఎదిరిస్తే ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రశ్నిస్తే అరెస్టులు, ఎదిరిస్తే దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ఒకప్పుడు జీవో 2430 తీసుకొచ్చారని, ఇక ఇప్పుడు ఏబీఎన్ సహా మరో ఛానెల్‌పై కేసులు పెట్టారని దేవినేని ఉమ మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ అసమర్థతను, అవినీతిని ఎండగడుతున్న మీడియాపై కేసులు నమోదు చేయడమంటే భావప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.



Updated Date - 2021-05-16T01:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising