ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-09-06T19:47:59+05:30

పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై వైసీపీ డబ్బాలు కొట్టుకుంటే సరిపోదని దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ పనులపై వైసీపీ డబ్బాలు కొట్టుకుంటే సరిపోదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బహుళార్థసాథక ప్రాజెక్ట్‌ను రూ. 913 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంగా మార్చారని, లిఫ్ట్ పనులకు సంబంధించిన టెండర్లు ఎవరికి కట్టబెట్టారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 28 నెలల్లో జగన్‌రెడ్డి పోలవరం పనులను ఎంతవరకు చేశారో చెప్పగలరా?.. పోలవరం పనుల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర బృందం ప్రాజెక్ట్ పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసింది నిజం కాదా? అని నిలదీశారు. టీడీపీ హయాంలోనే పోలవరం పనులు 71 శాతం పూర్తయ్యాయని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-06T19:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising