ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తనాలు అమ్మారు... ధాన్యం కొనుగోలు చేయరా? దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-05-07T20:43:43+05:30

వ్యవసాయ శాఖ తీరుపై టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు అమ్మారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : వ్యవసాయ శాఖ తీరుపై టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలు అమ్మారని, కానీ ధాన్యం కొనరా? అని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ, ఆర్‌బీఏకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ శాఖలు విత్తనాలు అమ్మితే, ధాన్యం కొనుగోలు చేయకపోవటం విడ్డూరమన్నారు. రోడ్లమీదే ధాన్యపు రాశులున్నాయని, కానీ కొనే దిక్కు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాకు 900 రూపాయలను అడుగుతున్నారని, మిగతా నష్టం ఎవరు భరిస్తారని ఆయన నిలదీశారు. సీఎం జగన్‌కు అసలు రైతుల కష్టాలు కనబడుతున్నాయా? అని దేవినేని ఉమ సూటిగా ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-07T20:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising