ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-06-13T01:05:53+05:30

నిర్వాసితులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం: దేవినేని ఉమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరాతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ముంపున పడేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. గృహ నిర్మాణంలో పురోగతి, పరిహారం లేదని, అలాగే తరలించేదీ లేదన్నారు. మార్చికే ఇస్తామన్న సహాయ, పునరావాస నిధులు 2,748 కోట్లకు దిక్కులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఒకలా.. అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నిర్వాసితులపై ఎందుకు ఈ నిర్లక్ష్యం.. వైఎస్‌ జగన్ అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-06-13T01:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising