ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలి: దేవతోటి

ABN, First Publish Date - 2021-05-07T16:42:40+05:30

అమరావతి: వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని టీడీపీ నేత దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కరోనా నివారణ చర్యల్లో ఏపీ ప్రభుత్వ పనితీరు బాగుందని.. విజయసాయిరెడ్డి, సజ్జల మాట్లాడటం హాస్యాస్పదమని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. మీ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో.. మీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-07T16:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising