ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహాల ధ్వంసం పార్టీల పనే: డీఐజీ పాలరాజు

ABN, First Publish Date - 2021-01-22T09:11:43+05:30

విగ్రహాల ధ్వంసానికి సంబంధించి నమోదైనవాటిలో తొమ్మిది కేసుల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందిన వారేనని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): విగ్రహాల ధ్వంసానికి సంబంధించి నమోదైనవాటిలో తొమ్మిది కేసుల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలకు చెందిన వారేనని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై డీఐజీ పాలరాజు గురువారం విలేకరులతో మాట్లాడారు. ఆలయాల ధ్వంసానికి నిరసనగా తిరుపతి కపిలతీర్థం నుంచి విజయనగరం రామతీర్థం వరకు బీజేపీ తలపెట్టిన యాత్రకు అనుమతి ఇస్తున్నారా అని ప్రశ్నించగా, దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకొంటున్నట్టు పాలరాజు తెలిపారు. ‘‘ఆలయాల రక్షణలో ఎక్కడా రాజీ పడటంలేదు. అయినా పోలీసులపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేయవద్దు. మాకు కులమతాల్లేవు. పరమత సహనానికి ఏపీ చిరునామా. రాష్ట్రంలో ఎలాంటి వివక్షకూ తావివ్వబోం’’ అని పాలరాజు పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-22T09:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising