ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్లకు కరోనా.. స్కూళ్లే కారణం కాదు!: పాఠశాల విద్యాశాఖ

ABN, First Publish Date - 2021-05-06T09:19:33+05:30

పాఠశాలల నిర్వహణ వల్లే టీచర్లు కొవిడ్‌ బారిన పడ్డారని దుష్ప్రచారం చేయడం తగదని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు(ఎడ్యుకేషన్‌), మే 5: పాఠశాలల నిర్వహణ వల్లే టీచర్లు కొవిడ్‌ బారిన పడ్డారని దుష్ప్రచారం చేయడం తగదని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే టీచ ర్లు సహా అందరం పనిచేస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలన్నారు. పదో తరగతి పరీక్షలకు వ్యవధి ఉన్నందున అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సైన్స్‌ పార్క్‌/మ్యూజియంలను ఏర్పాటు చేయననున్నామని, దీనికిగాను తొలి విడతగా రూ.25 లక్షల చొప్పున కేటాయించామని తెలిపారు. 

Updated Date - 2021-05-06T09:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising