ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోళ రాజుల నాటి మండపం కూల్చివేత

ABN, First Publish Date - 2021-10-24T01:51:57+05:30

అధికారుల అనాలోచిత చర్యలు ఓ పురావస్తు కట్టడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: అధికారుల అనాలోచిత చర్యల కారణంగా ఓ పురావస్తు కట్టడం కూల్చివేతకు గురయింది. సూళ్లూరుపేట మన్నార్ పోలూరులో చోళ రాజుల కాలం నాటి మండపాన్ని అధికారులు కూల్చివేసారు. సూళ్లూరుపేట- శ్రీకాళహస్తి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా మండపాన్ని కూల్చివేసారు. చారిత్రిక మండపం నేలమట్టం కావడంతో స్థానికులు ఆవేదనకు గురయ్యారు. 

Updated Date - 2021-10-24T01:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising