ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంది విగ్రహం అపహరణ కేసులో దొంగల అరెస్ట్

ABN, First Publish Date - 2021-03-18T01:47:10+05:30

నంది విగ్రహం అపహరణ కేసులో ఐదుగురు నిందితులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నంది విగ్రహం అపహరణ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సి.బెళగల్ మండలంలోని యనగండ్లలో నంది విగ్రహాన్ని నిందితులు అపహరించారు. ఈ అపహరణ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నంది విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోరీకి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


యనగండ్లలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన విషయం తెలిసిందే. గ్రామంలోని ఈశ్వరాలయంలో శనివారం నంది విగ్రహాన్ని పెకిలించారు. గుప్త నిధుల కోసమే దుండగులు ఈ పనికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-03-18T01:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising